- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మే 1 నుంచి అక్కడ మాస్కులు తప్పనిసరి..
by Shamantha N |
<p>శ్రీనగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) బారినపడకుండా ప్రజలందరూ మాస్కులు ధరించాలనీ, మే 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ జిల్లా మెజిస్ట్రేట్ షాహిద్ ఇక్బాల్ చౌదరి వెల్లడించారు. 2 నెలలపాటు ఈ నిబంధన కొనసాగుతుందని వివరించారు. జమ్ము కశ్మీర్లో ఇప్పటి వరకు 581 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది మరణించగా..192 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. Tags: srinagar district , jammu, kashmir, […]</p>

X
శ్రీనగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) బారినపడకుండా ప్రజలందరూ మాస్కులు ధరించాలనీ, మే 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ జిల్లా మెజిస్ట్రేట్ షాహిద్ ఇక్బాల్ చౌదరి వెల్లడించారు. 2 నెలలపాటు ఈ నిబంధన కొనసాగుతుందని వివరించారు. జమ్ము కశ్మీర్లో ఇప్పటి వరకు 581 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది మరణించగా..192 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Tags: srinagar district , jammu, kashmir, covid 19, lock down, mask, sanitiser
Next Story






