- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
శ్రీనగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) బారినపడకుండా ప్రజలందరూ మాస్కులు ధరించాలనీ, మే 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ జిల్లా మెజిస్ట్రేట్ షాహిద్ ఇక్బాల్ చౌదరి వెల్లడించారు. 2 నెలలపాటు ఈ నిబంధన కొనసాగుతుందని వివరించారు. జమ్ము కశ్మీర్లో ఇప్పటి వరకు 581 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది మరణించగా..192 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Tags: srinagar district , jammu, kashmir, covid 19, lock down, mask, sanitiser
Next Story