- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్ : గెస్ట్ అధ్యాపకుల స్థానంలో రెగ్యులర్ లెక్చరర్లను భర్తీ చేయాలని నిరుద్యోగ సంఘర్షణ సమితి డివిజన్ సమన్వయ కర్త లింగ బత్తిని మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు గెస్ట్ లెక్చరర్లను నియమించడం సబబు కాదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదన్నారు. కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అందులో భద్రత కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్లను నియమించాని కోరారు.
Next Story