- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తమ్ముడి రొమాన్స్ చూసి అసూయపడిన అక్క.. ఏకంగా అంతమందితో గడిపి, అయినా కోరిక తీరక చివరికి?
దిశ, ఫీచర్స్ : కొన్ని కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అసలు ఇవి నిజంగా జరిగాయా అనే ఆలోచన కలిగిస్తాయి. ముఖ్యంగా పూర్వకాలంలో రాజులు, రాణుల కథలు మనలో కొత్త ఆసక్తిని కలిగిస్తాయి. అయితే మనం ఎక్కువగా ఒక రాజు ఉండేవాడు అతనికి ఏడుగురు భార్యలు, లేదా పది మంది భార్యలు ఇలాంటి కథలే విన్నాం. కానీ ఒక యువరాణికి ఏకంగా 30 మంది ప్రియులు అనే కథలు విని ఉండరు కదా.
అయితే ఇప్పుడు మనం ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. క్రీస్తుశకం 464లో జియావోవు చక్రవర్తి. ఈయనకు ఒక కుమార్తె చైనాకు చెందిన యువరాణి ప్రిన్సెస్ షాన్యన్, కుమారుడు లియు జియే. వీరు లియో సాంగ్ రాజవంశానికి చెందిన వారు. అయితే ప్రిన్సెస్ షాన్యన్ను కుయిజీ అని కూడా పిలుస్తారు. ఈమెను తన తండ్రి తన పాలన సమయంలో యువరాణిగా నియమించి,హీ యాన్ కుమారుడు హీ జీకి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆయన దక్షిణ క్వి రాజవంశానికి రాజు. కొన్ని రోజుల తర్వాత జియోవోవు చక్రవర్తి మరణించడంతో ఆయన కుమారుడైన లియు జియే చక్రవర్తి అయ్యాడు. ఈయనకు 15 ఏళ్లలోనే పెళ్లైన రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడు. ఇది చూసిన యువరాణి షాన్యన్..నీకు రాజభవనంలో 10,000 మంది స్త్రీలు ఉన్నారు వారితో నువ్వు రొమాన్స్ చేస్తావని, తన తమ్ముడి రొమాన్స్ చూసి అసూయపడింది. దీంతో నువ్వు అంత మందితో ఎంజాయ్ చేస్తావు.. కానీ నాకు ఒకే ఒక భర్త ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు అని తమ్ముడితో గొడవపడింది. దీంతో అతను కొంత మందిని చూపించి, నీకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకొని సంతోషంగా గడుపు అని చెప్పడంతో ఆమె 30 మందిని సెలెక్ట్ చేసుకొని వారితో సరదాగా గడిపింది. అయినా ఆమె కోరిక తీరలేదు, దీంతో ఆమె తమ ఆస్థానంలో చు యువాన్ అనే అధికారిపై మనసు పడి తనతో గడపాలి అనుకుంది. కానీ దానికి అతను అంగీకరించలేదు. ఇక ఆతర్వాత తన తమ్ముడు లియో హత్యకు గురి అయ్యాడు. తర్వాత యువరాణి చాలా కష్టాలు పడి మరణించిందంట. ప్రస్తుతం ఈ స్టోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తగ వైరల్ అవుతోంది.