- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పుల్లటి పెరుగు త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. కానీ ఎలా తినాలంటే?
దిశ,వెబ్ డెస్క్: బరువు ఎక్కువగా ఉన్న వారు సన్నగా మారడం అంత సులభం కాదు. ఒకే సారి బరువు తగ్గడం కూడా చాలా కష్టం. రోజు వ్యాయామం చేస్తే.. ఖచ్చితంగా బరువు తగ్గుతారు. తగ్గించడంలో అయితే సరైన ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. బరువు తగ్గే ప్రక్రియలో మీరు ఆహారంలో వీటిని చేర్చుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు.
చియా గింజలతో పెరుగు తినండి
బరువు తగ్గడానికి చియా సీడ్స్ సహాయపడతాయి. ఈ రోజుల్లో చాలా మంది డైటీషియన్లు బరువు తగ్గడానికి చియా గింజలను తినమని చెబుతుంటారు. దీనిలో ఫైబర్, ఐరన్, పొటాషియం, ఉప్పు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ సి ఉంటాయి. పుల్లని పెరుగుతో చియా గింజలను మిక్స్ చేసి స్మూతీస్. స్మూతీ చేయడానికి వివిధ పండ్లు, పాలు, పెరుగు మరియు కొన్ని చియా గింజలను బ్లెండర్లో మెత్తగా పేస్ట్ చేయండి. స్మూతీని గ్లాసులో పోసి పైన చియా గింజలు మీద చల్లి త్రాగాలి.
బాదం పప్పుతో పెరుగు
మీరు పెరుగుతో ఖర్జూరం, వాల్నట్స్ , డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. డ్రై ఫ్రూట్స్, నట్స్లో ఫైబర్, ప్రొటీన్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలోని అదనపు కొవ్వు ను, కేలరీలను బర్న్ చేయడంలో బాగా పని చేస్తాయి.
Read More: మెరిసే చర్మం కోసం ఏ పేస్ ప్యాక్ లు అవసరం లేదు.. వీటిని తీసుకుంటే చాలు