- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏవోబీలో మందుపాతరలు స్వాధీనం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ, ఒడిశా సరిహద్దులో సాయుధ దళాలను మట్టుబెట్టడానికి మావోయిస్టులు అమర్చిన ఏడు మందుపాతరలను గుర్తించారు. బుధవారం బాంబు స్వ్కాడ్వాటిని బయటకు తీసి స్వాధీనం చేసుకుంది. ఒడిశా మల్కన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పనసపుట్టు పంచాయతీ గురుసేతు అటవీప్రాంతంలో మందుపాతరలను గుర్తించారు. 9వ బీఎస్ఎఫ్ బెటాలియన్ జవాన్లు జోడంబో పోలీస్ స్టేషన్ నుంచి గురుసేతు ప్రాంతానికి వెళ్తుండగా వీటిని పసిగట్టి బాంబు స్క్వాడ్కు సమాచారం ఇచ్చారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ, ఒడిశా సరిహద్దులో సాయుధ దళాలను మట్టుబెట్టడానికి మావోయిస్టులు అమర్చిన ఏడు మందుపాతరలను గుర్తించారు. బుధవారం బాంబు స్వ్కాడ్వాటిని బయటకు తీసి స్వాధీనం చేసుకుంది. ఒడిశా మల్కన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పనసపుట్టు పంచాయతీ గురుసేతు అటవీప్రాంతంలో మందుపాతరలను గుర్తించారు. 9వ బీఎస్ఎఫ్ బెటాలియన్ జవాన్లు జోడంబో పోలీస్ స్టేషన్ నుంచి గురుసేతు ప్రాంతానికి వెళ్తుండగా వీటిని పసిగట్టి బాంబు స్క్వాడ్కు సమాచారం ఇచ్చారు.
Next Story






