- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
తిరువనంతపురం: గోల్డ్ స్మగ్లింగ్ కేసు కేరళలో సంచలనం రేపుతుండగా రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ స్మగ్లింగ్ తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం వేస్తుందని పేర్కొంటూ ఈ కేసుపై సెంట్రల్ ఏజెన్సీలతో దర్యాప్తు నిర్వహించాలని లేఖలో కోరారు. ఈ కేసులో ప్రతి లింక్పై దర్యాప్తు చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీనిచ్చారు. తిరువనంతపురం ఎయిర్పోర్టులో జులై 5న 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
Next Story