- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు. ఈ నెల 24న సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం తీసుకోనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను గతనెల ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. సీజేఐగా ఎన్వీ రమణ సుమారు ఏడాదిపై నాలుగు నెలలు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 2022 ఆగస్టు 26న జస్టిస్ రమణ రిటైర్ కాబోతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు తీసుకున్న రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ రమణ రికార్డుల్లో నిలవనున్నారు.
Next Story