- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: కరోనా విధుల్లో ఉన్న వైద్య, ఆరోగ్య సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ అన్నారు. కరోనా విధుల కోసమే వేయి మందికి పైగా స్పెషలిస్ట్ వైద్యులను, 1170 మంది మెడికల్ ఆఫీసర్లను, 2వేల మంది నర్సులను పారామెడికల్ సిబ్బందిని నియమించారని తెలిపారు. కానీ వారికి రెండు నెలలుగా జీతాలను ఇవ్వడంలేదని ఆయన అన్నారు. దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామని ఆయన అన్నారు. వారికి తక్షణమే జీతాలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also…
Next Story