- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఐఆర్ సీటీసీ సరికొత్త నిబంధనను విధించింది. ఇటీవల ప్రత్యేక రైళ్లలో బెంగళూరుకు వచ్చినవారు పలువురు ప్రయాణికులు క్వారంటైన్ కు ఒప్పుకోలేదు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఐఆర్ సీటీసీ.. ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చింది. లాక్ డౌన్ సమయంలో సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమ రాష్ట్రాల్లో విధించే క్వారంటైన్ కు అంగీకరించడం తప్పనిసరి చేస్తూ నిబంధనను తీసుకొచ్చింది.
Next Story