- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనలపై ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కామెంట్ చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి ప్రచారాలు భారత ఐక్యమత్యాన్ని దెబ్బ తీయలేవని పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా జరుగుతున్న రైతుల ఆందోళనలపై హాలీవుడ్ సెలబ్రిటీ రిహన్నా మంగళవారం ట్వీట్ చేశారు. కొన్ని గంటల తర్వత రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్కు చెందిన వాతావరణ కార్యకర్త గ్రేటా థనబర్గ్ ట్వీట్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి రైతుల ఆందోళనకు మద్దతుగా, ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలను పునరద్ధరించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ, భద్రతాపరమైన చర్చలను పెంచడంపై ప్రశ్నిస్తూ ఇంకొంత మంది ట్వీట్ చేశారు.
Next Story