- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 6 నెలల వ్యవధిలో 10 లక్షల కరోనా కేసులు నమోదైతే… తర్వాతి మూడు వారాల్లోనే మరో పది లక్షల కేసులు నమోదవడం బాధాకరం. దేశంలో కరోనా నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 20 లక్షలు దాటిపోయింది.
ఈ మేరకు భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గత 24 గంటల్లో 2,027,000 కు పైగా కరోనా కేసులో నిర్ధారింపబడగా… 41,585 మంది క్రోనాతో మరణించినట్లు పేర్కొంది.
Next Story