- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టులకు ఇంటి స్థలాలు.. కేటీఆర్ ప్రకటన
<p>దిశ, కోరుట్ల: లాక్డౌన్ తరువాత జగిత్యాల జిల్లాలోని జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రవిని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సోమవారం జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు నివేశన స్థలాలు తీసుకోని జర్నలిస్టులందరి వివరాలు సేకరించి వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సూచించారు. త్వరంలో జగిత్యాల జిల్లాలో ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.</p>

X
దిశ, కోరుట్ల: లాక్డౌన్ తరువాత జగిత్యాల జిల్లాలోని జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రవిని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సోమవారం జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు నివేశన స్థలాలు తీసుకోని జర్నలిస్టులందరి వివరాలు సేకరించి వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సూచించారు. త్వరంలో జగిత్యాల జిల్లాలో ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
Next Story






