- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోరుట్ల: లాక్డౌన్ తరువాత జగిత్యాల జిల్లాలోని జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రవిని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సోమవారం జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు నివేశన స్థలాలు తీసుకోని జర్నలిస్టులందరి వివరాలు సేకరించి వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సూచించారు. త్వరంలో జగిత్యాల జిల్లాలో ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
Next Story