- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు కాదు.. ఎన్నికల సంఘం చెప్పాలి : హైకోర్టు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో: కొవిడ్ వ్యాప్తి జరుగుతున్నా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి స్థానిక సంస్థలకు ఎందుకు నిర్వహించరని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై గతేడాది వేసిన రెండు పిటిషన్లకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. వైరస్ వ్యాప్తి వలన ఎన్నికల షెడ్యూలు ప్రకటించినా వాయిదా వేయాల్సి వచ్చిందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సమాధానం ఇవ్వడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు.. రాష్ర్ట ఎన్నికల […]</p>

X
దిశ, ఏపీబ్యూరో: కొవిడ్ వ్యాప్తి జరుగుతున్నా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి స్థానిక సంస్థలకు ఎందుకు నిర్వహించరని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై గతేడాది వేసిన రెండు పిటిషన్లకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.
వైరస్ వ్యాప్తి వలన ఎన్నికల షెడ్యూలు ప్రకటించినా వాయిదా వేయాల్సి వచ్చిందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సమాధానం ఇవ్వడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు.. రాష్ర్ట ఎన్నికల సంఘం అని ఎస్ఈసీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నవంబరు 2కు ఏపీ ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
Next Story






