- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: పెట్రోల్ పోయించుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బైక్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంక్లో మంగళవారం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బైక్ యజమాని, బంక్ సిబ్బంది బైక్ను పెట్రోల్ పోసే చోటు నుంచి కొంత దూరం తీసుకెళ్లారు. వెంటనే మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తపింది.
Next Story