- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వరంగల్: కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ విధించినందున ఈ ఆపత్కాలంలో అందరం కలిసికట్టుగా నడవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో నిరుపేదలకు ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో మంత్రి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఓ వైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు కరోనా సమస్య నెలకొందన్నారు. అయినా, సీఎం కేసీఆర్ మాత్రం ప్రజల ప్రాణాలే ముఖ్యమంటున్నారని చెప్పారు. ఓ పూట పస్తులుండైనా సరే ప్రజల ప్రాణాలను కాపాడాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ఇలాంటి సమయంలోనే మనమంతా ఏకతాటిపైకొచ్చి లాక్డౌన్ని పకడ్బందీగా పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.
Tags: Errabelli trust, Dayakar Rao, supplies, essential goods, warangal