- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. చర్ల, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. సోమవారం ఉదయం మందు పాతర పేల్చిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా చేరుకున్న పోలీస్ బలగాలు ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నాయి. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సైతం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
Next Story