- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆలేరు: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముగ్గురి పిల్లలను దత్తత తీసుకున్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరులో ఇటీవల తల్లిదండ్రులు చనిపోవడంతో మనోహర్, లాస్య, యశ్వంత్ అనే ముగ్గురు అనాథలుగా మిగిలారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఈ ముగ్గురి పిల్లలను దత్తత తీసుకోవాలని దిల్ రాజుకు సూచించారు. అందుకు ఆయన అంగీకరించి.. మాపల్లే స్వచ్ఛంద ద్వారా ఆదుకుంటామని వెల్లడించారు. ఈమేరకు మంత్రి ఎర్రబెల్లికి దన్యవాదాలు తెలిపారు దిల్ రాజు.
Next Story