- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిన విషయం తెలిసిందే. అకాల వర్షాల వలన సంభవించిన నష్టంపై తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
రాజేంద్రనగర్ మండలంలోని హైదరాబాద్- బెంగళూరు రహదారి సమీపంలో ఉన్న గగన్ పహాడ్ వద్ద చెరువు ప్రవహానికి కొట్టుకుని పోయి సుమారు 100 మంది చనిపోయారని ట్వీట్ చేశారు. ఆ సమయంలో వచ్చిన భారీ వరద ప్రవాహానికి 70 కార్లు సైతం కొట్టుకుపోయాయని చెప్పారు. అయితే, ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎవరికీ చెప్పకుండా దాస్తోందని ఆరోపించారు.
Next Story