- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులతో మోడీ భేటీ
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్ : యాస్ తుఫాను ముప్పు నేపథ్యంలో తూర్పు తీర రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సన్నాహక చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో వర్చువల్గా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు జాతీయ విపత్తు నిర్వాహక నిపుణులు, వైమానిక దళానికి చెందిన అధికారులు హాజరు అయ్యారు. తీర ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా మోడీ.. వైమానిక దళ అధికారులను ఆదేశించారు. […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : యాస్ తుఫాను ముప్పు నేపథ్యంలో తూర్పు తీర రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సన్నాహక చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో వర్చువల్గా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు జాతీయ విపత్తు నిర్వాహక నిపుణులు, వైమానిక దళానికి చెందిన అధికారులు హాజరు అయ్యారు. తీర ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా మోడీ.. వైమానిక దళ అధికారులను ఆదేశించారు. అయితే, ఈ నెల 26న ఒడిశా, బెంగాల్ మధ్య యాస్ తుఫాన్ తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ముందస్తు చర్యలు చేపట్టాయి.
Next Story






