- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
![యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులతో మోడీ భేటీ యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులతో మోడీ భేటీ](https://www.dishadaily.com/wp-content/uploads/2020/12/pm-modi-4.jpg)
X
దిశ, వెబ్డెస్క్ : యాస్ తుఫాను ముప్పు నేపథ్యంలో తూర్పు తీర రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సన్నాహక చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో వర్చువల్గా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు జాతీయ విపత్తు నిర్వాహక నిపుణులు, వైమానిక దళానికి చెందిన అధికారులు హాజరు అయ్యారు. తీర ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా మోడీ.. వైమానిక దళ అధికారులను ఆదేశించారు. అయితే, ఈ నెల 26న ఒడిశా, బెంగాల్ మధ్య యాస్ తుఫాన్ తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ముందస్తు చర్యలు చేపట్టాయి.
Next Story