జనగామ చౌరస్తాలో వీరంగం..కర్రలతో దాడి.. ఒకరు మృతి..

by Disha Web Desk 23 |
జనగామ చౌరస్తాలో వీరంగం..కర్రలతో దాడి.. ఒకరు మృతి..
X

దిశ,జనగామ : జనగామ చౌరస్తాలో కర్రలతో దాడి చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుర్ర కళాధర్ ,కమలాకర్, చిర్ర కమలాకర్ వీరితో పాటు కొంతమంది కలిసి తమ కారు గ్లాస్ ధ్వంసం చేసాడని బోయిని భాస్కర్ అనే బాధితుడిని జనగామ చౌరస్తా వద్ద కర్రలతో విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. వెంటనే ఎమ్ జి. ఎమ్ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటను మర్డర్ కేసుగా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed