- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. బస్సులో 50 మంది ప్రయాణికులు
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఈ రోజు నుంచి తెలంగాణ మహా కుంభమేల గా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర ప్రారంభం అయింది. ఈ క్రమంలో భక్తులను మేడారం తీసుకెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ తో పాటుగా లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story