- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
హైదరాబాద్: క్రీడాకారులు మైదానంలో భౌతిక దూరం, కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మాజీ క్రికెటర్ అజారుద్ధీన్ ఆదివారం మంత్రితో భేటీ అయ్యారు. క్రికెట్ క్రీడాకారులు మైదానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
క్రికెట్ ప్రాక్టీస్ చేసేప్పుడు ఆటగాళ్లు గుంపుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆటగాళ్లు చేతులు కల్పడం వంటి చర్యలు కూడా చేయవద్దన్నారు. ప్రతి ఆటగాడు మైదానంలో మాస్కులు ధరించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.
Next Story