- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మెదక్: కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో సిద్దిపేటకు చెందిన ఓ వృద్ధుడు ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. వృద్ధుడి శాంపిల్స్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్కు పంపించారు. ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. ఈ క్రమంలో వృద్ధుడు గురువారం మృతి చెందాడు. అతని కుమారుడు మృతదేహాన్ని తీసుకెళ్ళకుండా వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని వైద్య సిబ్బంది మార్చురీకి తరలించారు.
Next Story