- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుబంధుపై నిబంధనలొద్దు: జీవన్రెడ్డి
by Shyam |
<p>దిశ, న్యూస్బ్యూరో: రైతుబంధుపై నిబంధనలు విధించడం మంచిపద్ధతి కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. మంగళవారం సీఎం కేసీఆర్కు జీవన్రెడ్డి లేఖ రాశారు. ధాన్యం సేకరణలో 5 నుంచి 10కిలోల తరుగు తీయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సన్నరకాలకు క్వింటాలుకు రూ.2,500 మద్ధతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండ్ల తోటల రైతులకు కూడా ప్రోత్సహకాలు […]</p>

X
దిశ, న్యూస్బ్యూరో: రైతుబంధుపై నిబంధనలు విధించడం మంచిపద్ధతి కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. మంగళవారం సీఎం కేసీఆర్కు జీవన్రెడ్డి లేఖ రాశారు. ధాన్యం సేకరణలో 5 నుంచి 10కిలోల తరుగు తీయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సన్నరకాలకు క్వింటాలుకు రూ.2,500 మద్ధతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండ్ల తోటల రైతులకు కూడా ప్రోత్సహకాలు ఇవ్వాలని లేఖలో కోరారు.
Next Story






