- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ రాష్ట్రంలో రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కరోనాతో బాధ పడుతున్న కాంగ్రెస్ నాయకులు వి.హనుమంత రావు, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలు త్వరగా కోలుకోవాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
Next Story