- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం కొల్కివచ్చినట్లే కనిపిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో మంగళవారం పైలట్ భేటీ అయ్యారు. అనంతరం పైలట్ మీడియాతో మాట్లాడారు. తన సమస్యలను రాహుల్, ప్రియాంక ఓపిగ్గా విన్నారని తెలిపారు. తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదన్నారు. అవి వస్తూపోతూ ఉంటాయని..వాటి గురించి ఆలోచించకుండా ప్రజల విశ్వాసం చూరగొనేలా పనిచేస్తానని అన్నారు. సీఎం అశోక్ గెహ్లాట్పై తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. అయితే సమస్యలపై ప్రశ్నించే హక్కు తనకుందన్నారు. రాజకీయాల్లో అసూయ, వ్యక్తిగత శతృత్వం వంటి వాటికి స్థానంలేదన్నారు.
Next Story