- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం విశాఖ పర్యటన రద్దయ్యింది. ఈ మేరకు సీఎంవో ఒక ప్రకటనలో వెల్లడించింది. విశాఖలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. ఎన్ఏడీ జంక్షన్లో ఫ్లైఓవర్తో పాటు, వీఎంఆర్డీఏ పూర్తి చేసిన 6 ప్రాజెక్టులు, ఉడా పార్క్తోపాటు జీవీఎంసీ పూర్తిచేసిన 4 స్మార్ట్ ప్రాజెక్ట్లను ప్రారంభించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు అయినట్లు సీఎంవో తెలిపింది. సీఎం పర్యటన రద్దు అవ్వడంతో ప్రారంభోత్సవాలను సైతం అధికారులు వాయిదా వేశారు.
Next Story