- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రామతీర్థం ఘటనలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసును CID ద్వారా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అయితే, ఈ కేసు విషయంలో మరో రెండ్రోజుల్లో అరెస్టులు జరుగుతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
అంతేకాకుండా నెలరోజుల్లోగా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహాన్ని పున: ప్రతిష్టించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. భవిష్యత్తులో హిందూ ఆలయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు రాష్ట్రంలోని 24వేల ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story