- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామతీర్థం ఘటనలో సీఎం జగన్ కీలక నిర్ణయం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్ : రామతీర్థం ఘటనలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసును CID ద్వారా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అయితే, ఈ కేసు విషయంలో మరో రెండ్రోజుల్లో అరెస్టులు జరుగుతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా నెలరోజుల్లోగా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహాన్ని పున: ప్రతిష్టించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. భవిష్యత్తులో హిందూ ఆలయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు రాష్ట్రంలోని 24వేల ఆలయాల్లో సీసీ కెమెరాలు […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : రామతీర్థం ఘటనలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసును CID ద్వారా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అయితే, ఈ కేసు విషయంలో మరో రెండ్రోజుల్లో అరెస్టులు జరుగుతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
అంతేకాకుండా నెలరోజుల్లోగా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహాన్ని పున: ప్రతిష్టించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. భవిష్యత్తులో హిందూ ఆలయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు రాష్ట్రంలోని 24వేల ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story






