- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైలు ప్రయాణికులకు ఉచిత ఆహారం.. కొత్త సేవను ప్రారంభించిన రైల్వే శాఖ
by Disha Web Desk 17 |
X
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా కొత్త కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్న రైల్వే శాఖ ఇటీవల వినియోగదారుల కోసం కొత్తగా ఒక సదుపాయాన్ని తీసుకొచ్చింది. రైలు ప్రయాణికులకు ఉచితంగా ఆహారాన్ని అందించనుంది. ఇది పండగ సీజన్ కావడంతో ప్రజలు దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. వారికి సమయానికి భోజనం అందించడానికి రైల్వే శాఖ సిద్ధమైంది.
రాజధాని, శతాబ్ది, దురంతో వంటి రైళ్లలో ప్రయాణించే వారికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తుంది. అన్ని రైళ్లలో కాకుండా లగ్జరీ ట్రెయిన్లలో మాత్రమే ఈ సదుపాయాన్ని తెచ్చింది. రైలు బయలుదేరడం 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆలస్యం(లేట్) అయినప్పుడు ఉచిత ఆహారాన్ని ప్రయాణికులు పొందవచ్చు. ఇంకా ఇతర పానీయాలు కూడా ఉచితంగా లభిస్తాయి.
Next Story