- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
31 శాతం వృద్ధిని నమోదు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్
ముంబై: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో 31.43 శాతం వృద్ధితో ఏకీకృత నికర లాభం రూ. 8,006.99 కోట్లను నమోదు చేసింది. స్టాండ్లోన్ ప్రాతిపదికన 37.14 శాతం వృద్దితో రూ. 7,557.84 నికర లాభాన్ని ఆర్జించింది. ఇది ఏడాది క్రితం రూ. 5,510.95 కోట్లుగా ఉంది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 31,088 కోట్లకు చేరుకుంది. అలాగే మొత్తం ఖర్చులు రూ. 18,027 కోట్ల నుండి రూ. 19,408 కోట్లకు పెరిగాయి.
ఐసిఐసిఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సందీప్ బక్షిని మూడు సంవత్సరాల కాలానికి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా తిరిగి నియమించినట్లు బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ప్రస్తుత పదవీకాలం అక్టోబర్ 3, 2023 వరకు ఉంది. పదవీకాలం పెంపుతో ఆయన అక్టోబర్ 3, 2026 వరకు పదవిలో ఉండనున్నారు
ఇవి కూడా చదవండి :
ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను నమోదుచేసిన కోటక్ మహీంద్రా బ్యాంక్