- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఈసీ చర్య రాక్షస రాజ్యానికి చెంపపెట్టు అంటూ.. వైసీపీ ప్రభుత్వంపై బుద్ధా వెంకన్న పరోక్షంగా విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలువురు అధికారులను బదిలీ చేయాలని తాజాగా ఈసీ ఆదేశించింది. కాగా, ఈ అంశంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా స్పందించారు. నియంతపై ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. నాడు ఐఏఎస్లను జైలుకి పంపారని.. నేడు ఐపీఎస్ అధికారులను కోర్టు ముందు నిలబెట్టారని విమర్శలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీలు, వేటుకి కారణమయ్యారని నిందించారు. స్థానిక సంస్థలను కబ్జా చేయడానికి మాపై హత్యాయత్నం చేశారని ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇక ఈసీ చర్య రాక్షస రాజ్యానికి చెంపపెట్టులా మారిందని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
Tags: Buddha Venkanna, comments, twitter, ycp
Next Story