- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా పీలేరులో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పీలేరుకు చెందిన వరుణ్ అనే బాలుడు దగ్గరలోని చెరువు వద్దకు చేపల కోసం వెళ్లాడు. ప్రమాదావశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story