- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మావోయిస్టు పార్టీ, దాని కార్యకలాపాలపై ఇదివరకు విధించిన నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సంవత్సరం ఆగస్టు 17నుంచి నిషేధం అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏపీ భద్రతా చట్టం ప్రకారం నిషేధం పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ పైనా కూడా మరో ఏడాది పాటు ప్రభుత్వం నిషేధం విధించింది.
Read Also…
Next Story