- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Telangana Assembly Election 2023
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం

X
దిశ, బేగంపేట: ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని టీడీపీ కార్యకర్తలను సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతిని పురస్కరించుకుని బేగంపేట డివిజన్లోని రసుల్పురాలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి, కాగడతో అమరజ్యోతి వెలిగించి నివాళులర్పించారు. తెలుగు రాష్టాల గుర్తింపునకు దేశంలో ప్రధాన భూమిక పోషించిన ఘనత ఎన్టీఆర్దని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ సనత్నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీపతి సతీష్ పాల్గొన్నారు.
Next Story