- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: భూ వివాదం కారణంగా బీజేపీకి చెందిన కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ సోదరుడు విద్యాసాగర్ పై దాడి చేశారు. కరీంనగర్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం… తీగలగుట్టపల్లి శివార్లలోని భూ వివాదం గురించి విద్యాసాగర్ పై ఆదివారం మధ్యాహ్నం 23 మంది దాడి చేశారు. ఎలుగ శ్రీనివాస్, ఎలుగ లక్ష్మణ్, శ్రవణ్ కుమార్ లతో పాటు మరో 20 మంది దాడికి పాల్పడినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story