- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో తాజాగా నలుగురికి కరోనా సోకింది. 12 మంది అనుమానితుల నుంచి నమూనాలను సేకరించగా నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరిలో భైంసాకు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్, నిర్మల్ కు చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకరు 12 ఏళ్ల బాలుడు ఉండడం గమనార్హం.
Next Story