- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మునుగోడు:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని ఆందోల్ మైసమ్మ ఆలయం హుండీని లెక్కించారు. సోమవారం ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిట్టెడి వెంకటరెడ్డి, దేవాదాయ పరిశీలకురాలు సుమతి ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీజీవీబీ బ్రాంచ్ మేనేజర్ విజయలక్ష్మీ, గ్రామ ఉపసర్పంచ్, తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిశీలకురాలు సుమతి తెలిపిన వివరాల ప్రకారం.. 95 రోజుల గానూ హుండీ ఆదాయం రూ. 6,31,030/-వచ్చినట్లు వెల్లడించారు.
Next Story