- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విజృంభిస్తున్న కరోనా.. ఏకలవ్య పాఠశాలలో 14 మందికి..
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. మక్కువ మండలంలోని ఏకలవ్య పాఠశాలలో 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. వీరిని అధికారులు ఐసోలేషన్లో ఉంచారు. అయితే నిన్న ఐటీడీఏ పీవో పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు అస్వస్థతతో ఉండటాన్ని గుర్తించారు. వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. తాజాగా మరికొంత మందికి పరీక్షలు చేయగా 14 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు గుర్తించారు. అయితే విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
Next Story