- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అక్కడ ప్రజలు జాగ్రత్త.. 4 మండలాలకు రెడ్అలర్ట్
by Disha Web Desk 7 |
X
దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు అధికంగా నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటేనే భయంతో వణుకుతున్నారు. అయితే.. రాష్ట్రంలో ఇవాళ 126 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి జిల్లా కూనవరం, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం మండలాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు 4 మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతే కాకుండా.. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని.. ముఖ్యంగా ఉ. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రాకుండా ఉంటడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Next Story