- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విజయవాడ అర్బన్లో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఫైటింగ్
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు రాజకీయ ప్రసంగాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిలిపివేశారు. విషయం తెలుసుకున్న డీసీపీ, ఏసీపీ, సీఐలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. టీడీపీ నయాకుడు డూండి రాకేశ్ తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.
Next Story