- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
Home > ఆంధ్రప్రదేశ్ > బ్రేకింగ్: AP గవర్నర్ అబ్దుల్ నజీర్కు అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
బ్రేకింగ్: AP గవర్నర్ అబ్దుల్ నజీర్కు అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
by Disha Web Desk 19 |

X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం గవర్నర్ తీవ్రమైన కడుపు నొప్పితో భాదపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో గవర్నర్కు చికిత్స కొనసాగుతోంది. వైద్యులు గవర్నర్కు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అల్ట్రా సౌండ్ సిటీ స్కానింగ్, బ్లడ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. గవర్నర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది.
Next Story