- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Ap Inter Exams: అధికారులకు సీఎస్ ఆదేశాలు
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలకు 10.67 లక్షల మంది హాజరుకానున్నారు. దీంతో ఇంటర్ బోర్డు అధికారులతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. పేపర్ లీకేజీ, మాల్ ప్రాక్టీస్ వదంతులు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, సమీపంలోని జిరాక్స్ షాపులు మూయించి వేయాలని సూచించారు.
కాగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఈనెల 15 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్నాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.
Next Story