- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Tirupati: కోవిడ్తో వ్యక్తి మృతి
by Disha Web Desk 16 |
X
దిశ, తిరుపతి:
A person died of corona in Tirupati కోరలు చాస్తోంది. 10 రోజుల వ్యవధిలో 20 మందికి కరోనా సోకింది. తిరుపతి రుయాలో ఇప్పటికే 20 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరికి పాజిటివ్ లక్షణాలు బయట పడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
ఇదిలా ఉండగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఐదుగురికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. తిరుపతిలో మాత్రం 20 మందికి కరోనా లక్షణాలు బయట పడడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా వాడాలని డాక్టర్ సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. అయితే రుయా ఆసుపత్రిలో కరోనాకు సంబంధించి ఇప్పటికే టెస్టింగ్ కిట్లు లేక పోవడం గమనార్హం.
Next Story