గొంతుకోసి యువకుడి దారుణ హత్య..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని దోర్నాల మండలం తిమ్మాపురంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మృతుడిని మాళ్ల శ్రీనుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని హత్యకు సంబంధించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని హంతుకులు ఎవరనే దానిపై విచారణ జరుపుతామని తెలిపారు.

Update: 2021-01-16 21:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని దోర్నాల మండలం తిమ్మాపురంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మృతుడిని మాళ్ల శ్రీనుగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని హత్యకు సంబంధించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని హంతుకులు ఎవరనే దానిపై విచారణ జరుపుతామని తెలిపారు.

Tags:    

Similar News