కిరాతకం.. అన్నను నాటు తుపాకీతో కాల్చిన తమ్ముడు..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. అన్నను సొంత తమ్ముడే నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన జిల్లాలోని వీరపాలెంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2021-08-25 05:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. అన్నను సొంత తమ్ముడే నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన జిల్లాలోని వీరపాలెంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News