భోగి వేడుకల్లో వెంకయ్య దంపతులు
దిశ, ఏపీబ్యూరో : భోగి పండుగను ఉపరాష్ర్టపతి ఎం.వెంకయ్య నాయుడు గోవాలో ఘనంగా జరుపుకున్నారు. భోగి మంటలు వేసి సతీసమేతంగా వేడుకలు నిర్వహించారు. మరోవైపు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో కుటుంబ సమేతంగా భోగి మంటలు వేసి వేడుకలు జరుపుకున్నారు.
దిశ, ఏపీబ్యూరో : భోగి పండుగను ఉపరాష్ర్టపతి ఎం.వెంకయ్య నాయుడు గోవాలో ఘనంగా జరుపుకున్నారు. భోగి మంటలు వేసి సతీసమేతంగా వేడుకలు నిర్వహించారు. మరోవైపు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో కుటుంబ సమేతంగా భోగి మంటలు వేసి వేడుకలు జరుపుకున్నారు.