గుర్తుతెలియని వాహనం ఢీ.. ఫారెస్ట్ అధికారికి గాయాలు

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఫారెస్ట్ అధికారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఫారెస్ట్ బీట్ అధికారి మల్లేష్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు ఆయన్ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Update: 2020-07-29 10:39 GMT

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఫారెస్ట్ అధికారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఫారెస్ట్ బీట్ అధికారి మల్లేష్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు ఆయన్ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News