ప్రమాదవ శాత్తు నదిలో పడి ఇద్దరు యువతులు మృతి

దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాచిపెంట మండలం మంచడవలస గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు వేగావతి నదిలో మునిగి మృతి చెందారు. పశువుల మేతకు వెళ్లిన సంగిరెడ్డి నాగమణి(25) తొయిక గాయత్రి(13)లు వెళ్లారు. ఇద్దరూ నది దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటమునిగారు. పశువుల మేతకు వెళ్లిన వాళ్లుఎంతసేపటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు వెతగ్గా వేగావతి నదిలో శవాలై కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు మృతి చెందడంతో మంచడవలస గ్రామంలో […]

Update: 2021-08-14 09:40 GMT

దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాచిపెంట మండలం మంచడవలస గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు వేగావతి నదిలో మునిగి మృతి చెందారు. పశువుల మేతకు వెళ్లిన సంగిరెడ్డి నాగమణి(25) తొయిక గాయత్రి(13)లు వెళ్లారు. ఇద్దరూ నది దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటమునిగారు. పశువుల మేతకు వెళ్లిన వాళ్లుఎంతసేపటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు వెతగ్గా వేగావతి నదిలో శవాలై కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు మృతి చెందడంతో మంచడవలస గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

 

Similar News