బాపట్లలో ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి 

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల మండల పరిధిలోని కంకటపాలెం – బాపట్ల రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రహదారి వెంబడి ఉన్న కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు కర్లపాలెం మండలం పేరలి పంచాయతీ పడమట గొల్లపాలెంకు చెందిన వారుగా తెలుస్తోంది. అతివేగం వలనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కాగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై సమాచారం సేకరిస్తున్నారు.

Update: 2020-09-23 00:26 GMT

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల మండల పరిధిలోని కంకటపాలెం – బాపట్ల రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రహదారి వెంబడి ఉన్న కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

మృతులు కర్లపాలెం మండలం పేరలి పంచాయతీ పడమట గొల్లపాలెంకు చెందిన వారుగా తెలుస్తోంది. అతివేగం వలనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కాగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై సమాచారం సేకరిస్తున్నారు.

Tags:    

Similar News