ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

దిశవెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పాలడుగు మండలంలో చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను మహేశ్, సాయి కిరణ్ గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Update: 2020-09-20 06:36 GMT

దిశవెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పాలడుగు మండలంలో చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను మహేశ్, సాయి కిరణ్ గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News